రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పార్టీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రాజు
06 Apr 2017 11:44 AM
హైదరాబాద్ః పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఏలేశ్వరపు జగన్మోహన్ రాజును రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.