బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అంబేద్కర్ జయంతిని విజయవంతం చేద్దాం
12 Apr 2017 6:33 PM
పి. గన్నవరంః విజయవాడ గాంధీనగర్ కందుకూరి కల్యాణ మండపంలో గురువారం జరిగే రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి నియోజకవర్గ పరిధిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా తరలిరావాలని పార్టీ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు బుధవారం పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.