ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
బాబుకు బుద్ధి వచ్చేలా ధర్నాకు కదలిరండి
20 Sep 2016 1:16 PM
అనంతపురం : ఈ ప్రభుత్వానికి కరువు రైతుల సమస్యలే పట్టడం లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైయస్ జగన్ ఈనెల 27న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...తుంగభద్ర ఎగువకాల్వ ఆయుకట్టుకు ప్రతి ఏటా అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా డబ్బులు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు రెయిన్గన్ల డ్రామా అడుతున్నారని విమర్శించారు.