బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆర్డీఎస్ ఎత్తు పెంపుకు నిరసనగా ఆందోళన
23 May 2016 11:35 AM
కర్నూలు: ఆర్డీఎస్ ఎత్తు పెంపును నిరసిస్తూ కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసలూరు వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం 200 మంది రైతులు ధర్నాకు తరలివచ్చారు. పనులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని వారిని నిలువరించారు. పోలీసులు, రైతుల మధ్య తోపులాటతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.