బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బందిపోటు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి
07 Jul 2018 4:59 PM
తూర్పుగోదావరి: బందిపోటు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని వైయస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను దోచుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలన్నారు. వైయస్ఆర్సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని, దోపిడీ ప్రభుత్వాన్ని పారద్రోలాలని కోరారు. వైయస్ జగన్ నాయకత్వంలో మనందరి ప్రభుత్వం వస్తుందని, మనందరం సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పారు.