వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జగన్మోహన్రెడ్డి కోసం జెరూసలెంలో ప్రార్థనలు
24 Sep 2013 12:34 PM
జెరూసలెం, 23 సెప్టెంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం మన దేశంలోనే కాకుండా క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువారు శ్రీ జగన్మోహన్రెడ్డికి బెయిల్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా ఇంతకు ముందే వెళ్లి జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. కాగా, శ్రీ జగన్కు సోమవారం సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వారంతా మరోసారి జెరూసలెం వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు.