వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎల్లో మీడియా ప్రజలను భయపెడుతోంది
27 Jul 2020 3:18 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి
విజయవాడ: కరోనా విపత్తు సమయంలో ధైర్యం చెప్పాల్సిన ఎల్లో మీడియా ..ప్రజలను భయపెడుతోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబు ప్రభుత్వంపై రాళ్లు వేస్తూ..కరోనా మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువ చేస్తున్నామని, అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తీరు మార్చుకోకపోతే టీడీపీకి ప్రజలు అసహ్యించుకుంటారని రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు.