వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అరకు ఎంపీ మాధవికి వైయస్ఆర్సీపీ ఎంపీల సన్మానం
07 Apr 2022 2:57 PM
న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర కాఫీ బోర్డు సభ్యులుగా నియమితులైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవిని ఢిల్లీలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి అధ్యక్షతన పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించిన సహచర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ , రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు.