బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ట్రైబల్ ఏరియాల్లో ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం రూ. 3 లక్షలు ఇవ్వాలి
27 Jul 2021 4:54 PM
లోక్సభలో ఎంపీ జి. మాధవి
న్యూఢిల్లీ: ప్రధాని ఆవాస్ యోజన పథకం క్రింద 350 చ. అడుగుల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ. 1.8 లక్షలు ఎందుకూ సరిపోవడం లేదని, గిరిజనులు నివాసిత ప్రాంతాల్లో.. దానిని రూ. 3 లక్షలకు పెంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జి. మాధవి విజ్ఞప్తి చేశారు. లోక్ సభలో మంగళవారం ఆమె మాట్లాడారు.