కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబు దోపిడీ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతాం
21 Aug 2019 1:53 PM
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు: చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేశాకే టీడీపీ ప్రభుత్వం రాజధాని ప్రకటించిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజధాని ప్రకటించే ముందు చంద్రబాబు ఎవరితోనైనా చర్చించారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు దోపిడీ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని ఆర్కే పేర్కొన్నారు.