చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చింతమనేని వ్యాఖ్యలు చంద్రబాబు సమర్థించడం సిగ్గుచేటు
21 Feb 2019 3:15 PM
చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
వైయస్ఆర్సీపీ నేతలు హెచ్చరిక..
పశ్చిమగోదావరి: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై ఏం చర్యలు తీసుకున్నారని వైయస్ఆర్సీపీ నేతలు కొఠారు అబ్బయ్య చౌదరి, రంగారావు,సుధీర్బాబులు ప్రశ్నించారు. పోస్ట్ షేర్ చేసిన వైయస్ఆర్సీపీ కార్యకర్తపై కేసు పెట్టడం దారుణమన్నారు. అరెస్ట్ చేసిన కత్తుల రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేని పోలీసులు వత్తాసు పలుకుతున్నారన్నారు. చింతమనేని వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించడం సిగ్గుచేటన్నారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.