దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
పులివెందులలో వ్యాక్సిన్ తయారీ యూనిట్
19 Jun 2020 2:42 PM
తాడేపల్లి: పులివెందుల ఏపీ కార్లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోంది. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం వైయస్ జగన్ సమక్షంలో ఐజీవైతో అవగాహన ఒప్పందం జరిగింది. పశువులకు కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారీ . ఇతర రాష్ట్రాలకు ఎగుమతి దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.