బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సంక్షేమం, అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారు
15 Apr 2021 12:10 PM
ఎంపీ గోరంట్ల మాధవ్
నెల్లూరు: సంక్షేమం, అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. తిరుపతి ప్రచారంలో ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తోందని ఆయన చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ప్రభంజనంతో చంద్రబాబు ఒంటరి కావడం ఖాయమని పేర్కొన్నారు.