బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఓటీఎస్ పథకంపై టీడీపీ దుష్ప్రచారం
20 Dec 2021 1:25 PM
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: జగనన్న శాశ్వత సంపూర్ణ గృహ హక్కు(వన్టైం సెటిల్మెంట్ స్కీమ్)పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. . క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే డస్ట్బిన్లను పంపిణీ చేశారు. ప్రజలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.