కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
దళితుల భూములు లాక్కుంటే ప్రజాస్వామ్యం దారి తప్పదా?
16 Mar 2021 5:11 PM
మంత్రి విశ్వరూప్
తాడేపల్లి: దళిత భూముల నుంచి ఒకే సామాజిక వర్గం భూములు లాక్కుంటే ప్రజాస్వామ్యం దారి తప్పదా అని మంత్రి విశ్వరూప్ ప్రశ్నించారు. రాజధానిలో దళిత భూములు కొట్టేసిన అంశంలో పూర్తి విచారణ జరగాలని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు హాజరు కావాలని మంత్రి అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమని పేర్కొన్నారు.దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయం నిగ్గు తేల్చాల్సిందేని మంత్రి అన్నారు.