కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ సింగిల్గా ఉన్నప్పుడే ఎన్నిలకు భయపడలేదు
21 Jan 2021 1:39 PM
మంత్రి పెనిపే విశ్వరూప్
ప్రకాశం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో సింగిల్గా ఉన్నప్పుడే ఎన్నికలకు భయపడలేదని మంత్రి పెనిపే విశ్వరూప్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టుకి వెళ్తామని మంత్రి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు.