కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్ జగన్
16 Sep 2021 3:17 PM
ఓడిపోతామని భయపడి చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఓడిపోతామని భయపడి చంద్రబాబు పరిషత్ ఎన్నికలు పెట్టలేదని మంత్రి అన్నారు. జడ్పిటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలనుసారంగా కౌంటింగ్ను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఈ ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.