సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్ జగన్
16 Sep 2021 3:17 PM
ఓడిపోతామని భయపడి చంద్రబాబు ఎన్నికలు పెట్టలేదు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఓడిపోతామని భయపడి చంద్రబాబు పరిషత్ ఎన్నికలు పెట్టలేదని మంత్రి అన్నారు. జడ్పిటీసీ, ఎంపీటీసీ ఫలితాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలనుసారంగా కౌంటింగ్ను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. గతంలో చంద్రబాబు ఈ ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.