విజయ దీపిక ను ప్రారంభించిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

నెల్లూరు: ప‌దో తరగతి విద్యార్థినీ విద్యార్థుల కోసం రూపొందించిన విజయ దీపికను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన  జిల్లా పరిషత్ 
సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభ‌మైంది. ముఖ్య అతిథిగా  రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పాల్గొని విజయ దీపిక ను ప్రారంభించారు.  

Back to Top