‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే
04 Dec 2019 3:58 PM
మంత్రి గుమ్మనూరు జయరాం
కర్నూలు: చంద్రబాబుకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి జయరాం మండిపడ్డారు.మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే అన్నారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నీరు-చెట్టు పేరుతో డబ్బులు దోపిడీ చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.