టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు సిగ్గు, శ‌రం లేదు

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

ప‌ల్నాడు:  తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన నేత‌ల తీరును మంత్రి అంబ‌టి రాంబాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు.
జనసేన జెండా.......ఎన్టీఆర్ భవన్ కి
తెలుగుదేశం జెండా..... గాంధీభవన్ కి
సిగ్గు - శరం ............................లేనోళ్లు! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు.

Back to Top