ఈ నెల 30న అమ్మ ఒడి అభ్యర్థుల తుది జాబితా

మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

తాడేపల్లి:  గ్రామ సచివాలయాల్లో అమ్మ ఒడి అభ్యర్థుల జాబితా ఉంచామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. జాబితాలో పేరు లేకపోతే అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ నెల 30న అమ్మ ఒడి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. జనవరి 9న అమ్మొడి అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

Back to Top