బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీ దుష్ఫ్రచారాన్ని ప్రజలు నమ్మరు..
17 Jan 2019 4:55 PM
వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు..
విజయవాడ:వైయస్ జగన్,కేటీఆర్ భేటీపై చంద్రబాబు,ఎల్లోమీడియా దుష్ఫ్రచారం చేస్తుందని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.æఆర్ఎస్,వైయస్ఆర్సీపీ కలిసి ఆంధ్రరాష్ట్రంలో పొత్తు పొడిచిందని అసత్య ప్రచారాన్ని ఖండించారు.దుష్ఫ్రచారాన్ని ప్రజలు నమ్మరని, అమాయకులు కాదన్నారు.
ఆంధ్రలో టీఆర్ఎస్ లేదని, తెలంగాణలో వైయస్ఆర్సీపీ లేదని, అలాంటిది ఎలా పొత్తు పెట్టుకుంటామని ప్రశ్నించారు. అసత్య ప్రచారానికి కేంద్రబిందువుగా టీడీపీ మారిందని దుయ్యబట్టారు.వైయస్ఆర్సీపీ ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతుందన్నారు.