కాంగ్రెస్ నాయ‌కులు నజీర్‌ అహ్మద్, ఫయాజ్‌ అహ్మద్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

వైయ‌స్ఆర్ జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, కుమారుడు ఫయాజ్‌ అహ్మద్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైదుకూరు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నజీర్‌ అహ్మద్, కుమారుడు ఫయాజ్‌ అహ్మద్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

Back to Top