ఎక్సైజ్ శాఖ, ఎస్ఈబీపై  సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి:  ఎక్సైజ్ శాఖ, ఎస్ఈబీపై సీఎం  వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి నారాయ‌ణ‌స్వామి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Back to Top