రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
07 Dec 2020 11:40 AM
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏలూరులో అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షల వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై సీఎం ఆరా తీస్తున్నారు. సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.