పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
బార్ల పాలసీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
19 Nov 2019 3:06 PM
అమరావతి: బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మద్యపాన నిషేధంపై సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే బెల్టుషాపులను రద్దు చేయించారు. నూతన మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో బార్ల పాలసీపై నూతన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ విషయాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నారు.