హార్టికల్చర్‌, సెరీ కల్చర్‌, మైక్రో ఇరిగేషన్‌పై సీఎం వైయ‌స్‌ జగన్ సమీక్ష

తాడేప‌ల్లి: హార్టికల్చర్‌, సెరీ కల్చర్‌, మైక్రో ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top