పౌరసరఫరాలు, ధాన్యం సేకరణపై సీఎం వైయ‌స్ జగన్ స‌మీక్ష‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, ధాన్యం సేకరణపై సమీక్ష చేపట్టారు. సమావేశానికి మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

Back to Top