వైయస్‌ఆర్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరిక..

కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

నెల్లూరు జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. వైయస్‌ఆ జగన్‌ ఆశయాలు,సిద్ధాంతాలు పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన 100 కుటుంబాలు చేరాయి.వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  పార్టీనేతలు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,చంద్రశేఖర్‌నాయుడు,సుధాకర్,మోహన్‌ రెడ్డి,భాను ప్రకాశ్‌రెడ్డి,మధుసూదన్,వెంకటేశ్వర్లు,ధనలక్ష్మి పాల్గొన్నారు.

Back to Top