Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
తిరుమల లడ్డూ వ్యవహారంలో బయటపడ్డ కుట్ర
తిరుమల లడ్డుపై విషప్రచారం తగదు
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ
గాంధీజీ ఆశయ సాధన కోసం ముందుకెళ్దాం
గాంధీజీ చెప్పినట్టు సత్యమే గెలిచింది
సత్యం ఎప్పటికీ ఓడదు
వైయస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు
వైయస్ జగన్ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
భూమన దంపతుల పరిహార హోమం
స్టోరీస్
30-01-2026
తిరుమల లడ్డూ వ్యవహారంలో బయటపడ్డ కుట్ర
30-01-2026 02:43 PM
కేవలం తిరుమల తిరుపతి మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఉన్న దేవస్ధానాలన్నింటిలోనూ ఈ రకమైన దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అన్నవరంలో స్వామి వారి ప్రసాదం విక్రయ కేంద్రంలో...
తిరుమల లడ్డుపై విషప్రచారం తగదు
30-01-2026 02:38 PM
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని...
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసల వెల్లువ
30-01-2026 02:30 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజల పక్షాన ఆయన చేస్తున్న పోరాటాలను గుర్తించి కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరడం అభినందనీయమన్నారు
గాంధీజీ ఆశయ సాధన కోసం ముందుకెళ్దాం
30-01-2026 02:23 PM
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టడానికి తన జీవితాన్ని అర్పించిన మహాత్మా గాంధీ ఈ దేశ పురోగమనానికి ఎప్పుడూ ఓ దిక్సూచిగా నిలుస్తారని కొనియాడారు.
గాంధీజీ చెప్పినట్టు సత్యమే గెలిచింది
30-01-2026 02:14 PM
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడమే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న అస్ప్రశ్యత నివారణ కోసం దీనజనోద్ధరణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజయం సాధించారు
సత్యం ఎప్పటికీ ఓడదు
30-01-2026 01:15 PM
నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
30-01-2026 01:04 PM
రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని...
తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు
30-01-2026 12:53 PM
గుంటూరులోని చిల్లి సెంటర్ వద్ద “ఇది నెయ్యే కాదు” అంటూ అబద్ధాలతో కూడిన ఫ్లెక్సీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ, ఆ ఫ్లెక్సీ ముందు వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి...
వైయస్ జగన్ను కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
30-01-2026 12:25 PM
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
భూమన దంపతుల పరిహార హోమం
30-01-2026 12:20 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర అపనిందలు మోపారని ఆరోపించారు
ఎన్ని కేసులు పెట్టినా భయపడం
30-01-2026 09:52 AM
‘నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నా ఎదుగుదల తట్టుకోలేక ఆయన నన్ను జైళ్లకు పంపుతూ ఉంటారు. 2014లో నేను చంద్రబాబు సొంత ఊరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. తను ముఖ్యమంత్రి అయ్యారు.
తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని తేలిపోయింది
30-01-2026 09:45 AM
తిరుమలకు నెయ్యి సరఫరాకు సంబంధించి, భోలే బాబా డెయిరీపై ఆరోపణలు చేశారు. మరి ఆ డెయిరీ ఎప్పుడు, ఎవరి హయాంలో వచ్చింది?. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదించింది....
వైయస్ జగన్ను కలిసిన ఖమ్మం జిల్లా అభిమానులు
30-01-2026 09:42 AM
పుట్టినరోజు వేడుకల సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినందుకే ఖమ్మం జిల్లాలోని వైయస్ఆర్సీపీ అభిమానులపై ఏకంగా 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్కు పంపినట్లు...
29-01-2026
తిరుమల లడ్డూలో జంతుకొవ్వు అవాస్తవం
29-01-2026 06:41 PM
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైయస్ఆర్సీపీ పాలనలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు వైయస్ జగన్ నేరుగా అందించారు. మొత్తం అప్పులు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం...
కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు కరువైన రక్షణ
29-01-2026 06:30 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వరుస అపచారాలు, దొంగతనాలు, తొక్కిసలాటలో భక్తుల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన...
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని తేలిపోయింది
29-01-2026 06:24 PM
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్కళ్యాణ్ అండ్ కో చేసిన ప్రచారమంతా అబద్దమని తేలిపోయింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన...
పంచాయతీరాజ్ విభాగం డైరీలు ఆవిష్కరించిన వైయస్ జగన్
29-01-2026 06:17 PM
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవడానికి పంచాయతీరాజ్ విభాగం మరింత క్రియాశీలకంగా పనిచేయాలని...
వైయస్ జగన్ను కలిసిన పొగాకు రైతులు
29-01-2026 05:44 PM
ఈ సమస్యలపై తమ వినతిపత్రాన్ని వైయస్ జగన్కు అందజేసిన రైతులు, పొగాకు సాగుపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని...
జనసేన ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. హోమ్ మంత్రి మౌనం దేనికి?
29-01-2026 05:40 PM
ఈ కేసులో తక్షణమే నిష్పక్షపాత దర్యాప్తు జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
తిరుమల లడ్డూల ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు... న్యాయపోరాటం
29-01-2026 04:08 PM
సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్...
తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లది దుష్ప్రచారం
29-01-2026 04:02 PM
మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఫిబ్రవరి 5న వైయస్ఆర్సీపీ భారీ ధర్నా
29-01-2026 03:57 PM
రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు
చంద్రబాబూ నీదీ ఒక బతుకేనా?
29-01-2026 03:39 PM
లడ్డూ తయారీకి వాడిన నెయ్యి మీద దుష్ప్రచారం చేసి కోట్లాది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దెబ్బ తీశారని, అందువల్ల వారి పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పార్టీ కేంద్ర...
గీతం కాలేజీ భూదోపిడీని అడ్డుకుంటాం
29-01-2026 03:03 PM
ఈ నిరసన కార్యక్రమంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కెకె రాజు, అనకాపల్లి జిల్లా వైయస్ఆర్సీపీ...
కిచక ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ను వెంటనే అరెస్ట్ చేయాలి
29-01-2026 12:50 PM
స్వయాన ప్రజాప్రతినిధులే మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగినైన బాధితురాలు, గత ఒకటిన్నర...
రానున్నది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే..
29-01-2026 12:46 PM
గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలపర్చాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ , ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్...
అంతర్వేది తాగునీటి ప్రాజెక్టు వైయస్ జగన్ ప్రభుత్వ ఘనత
29-01-2026 11:17 AM
అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసి త్రాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి, పనులు
వైయస్ఆర్సీపీ మైనార్టీ నేత ఇంటిపై కూల్చివేత యత్నం
29-01-2026 11:12 AM
గత ఆరేళ్లుగా రేకుల ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్న అమాన్కు చెందిన ఇంటిపై శుక్రవారం ఉదయం నుంచి అధికారుల వేధింపులు మొదలయ్యాయి.
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
29-01-2026 09:38 AM
నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన...
28-01-2026
న్యాయం చేయండి అని మొరపెట్టుకున్న మహిళను పట్టించుకోరా?
28-01-2026 06:40 PM
ఒక మహిళ మీ వద్దకు వచ్చి… మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »