స్టోరీస్

03-01-2026

03-01-2026 12:42 PM
ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొని సావిత్రిబాయి పూలే చేసిన సామాజిక సేవలను కొనియాడారు.
03-01-2026 12:35 PM
రైతుల నిరసనకు మద్దతుగా ప్రొద్దుటూరు మాజీ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అక్కడికక్కడే ధర్నాకు దిగారు. రైతులకు అండగా నిలిచి, ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ...
03-01-2026 11:00 AM
2019–24 కాలంలో దక్షిణ భారతదేశంలో తయారీ రంగ జివిఎ (Manufacturing Sector GVA) వృద్ధిలోను, మొత్తం పరిశ్రమల రంగ జివిఎ (Industry Sector GVA) వృద్ధిలోను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని...

02-01-2026

02-01-2026 07:41 PM
అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైయస్‌ జగన్‌ సూచించారు. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు
02-01-2026 07:37 PM
కొత్త సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లారో తెలియక రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని, వీరి పర్యటనలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని
02-01-2026 04:28 PM
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా పర్యటనలు చేయడం అనుమానాలకు...
02-01-2026 04:02 PM
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో పోలీసులు అవసరం లేని బలప్రయోగానికి పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు
02-01-2026 03:57 PM
వంశీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వంశీకి ప్రాణహాని ఉందని, అరెస్ట్ అవసరం లేదని పేర్కొన్నారు
02-01-2026 03:36 PM
ఈ దాడిలో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
02-01-2026 03:20 PM
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర‌నాథ్ మండిప‌డ్డారు.
02-01-2026 01:10 PM
గతంలో ప్రభుత్వాసుపత్రిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాచవరం పోలీసులు జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయడం రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా వైయ‌స్ఆర్‌సీపీ అభిప్రాయపడుతోంది
02-01-2026 12:45 PM
దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే...
02-01-2026 12:30 PM
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్‌ 2023 డిసెంబర్‌లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్‌టీ ఆదాయం డిసెంబర్‌ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది

01-01-2026

01-01-2026 07:00 PM
తాడేప‌ల్లి: నా జీవితం తెరిచిన పుస్త‌కం అని చెప్పుకునే సీఎం చంద్ర‌బాబు త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌పై ఎందుకంత గోప్యత పాటిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ
01-01-2026 01:18 PM
శింగనమల నియోజకవర్గం యల్లనూరులో పచ్చ బ్యాచ్‌ రెచ్చిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడి చేశారు. యల్లనూరు వైయ‌స్ఆర్‌సీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డి
01-01-2026 01:09 PM
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా...

31-12-2025

31-12-2025 09:39 PM
  8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన ద్రాక్షారామం ఆలయంలో నిన్న కపాలేశ్వర శివలింగం ధ్వంసం జరిగింది. ఈ ఘటన జరిగిన తీరుపై సమగ్ర విచారణ చేయలేదు, అదే సమయంలో శివలింగానికి జరిగిన అపచారం తర్వాత,
31-12-2025 07:48 PM
ఈ ఘటన అనంతరం ఆగమశాస్త్ర నియమ నిబంధనలు పాటించకుండా హడావుడిగా సాయంత్రంలోగానే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేక అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు.
31-12-2025 07:33 PM
2026వ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలని
31-12-2025 07:24 PM
 టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యం కాగా, ఆలయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఆలయాలను రాజకీయాలకు వేదిక చేయడంతో ఈ దుస్థితి దాపురించింది.
31-12-2025 05:37 PM
 రాష్ట్రంలో టీడీపీ కూటమి అ«ధికారంలోకి వచ్చిన  ఈ 18 నెలల్లో ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి అమ్మకానికి పెట్టేసిన పరిస్ధితి చూస్తున్నాం. నెలకో డ్రామా, రోజుకో అబద్ధం, గంటకో అరాచకం ఈ...
31-12-2025 05:26 PM
దక్షిణ కాశీగా పేరొందిన ఆలయంలో శివలింగం ధ్వంసం అనేది అత్యంత బాధాకరం. పోలీసులు ఈ వ్యవహారాన్ని నీరు గారుస్తున్నారు.  కూటమి ప్రభుత్వంలో అనేక చోట్ల ఆలయాలలో భక్తులు చనిపోయారు
31-12-2025 03:46 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు
31-12-2025 03:20 PM
తాడేప‌ల్లి: మనమిత్ర యాప్‌ పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను 68 శాతం మంది ప్రజలు ఉపయోగించడం లేదని ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
31-12-2025 01:00 PM
భక్తులపై పెట్టిన అన్ని కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మజ్జి చిన శ్రీనివాస్‌, “కూటమి పాలనలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం?
31-12-2025 12:50 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం...
31-12-2025 12:04 PM
ఫ్లైఓవర్ కూల్చివేతతో రాకపోకలకు ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.   సిటికీ జరుగుతున్న అన్యాయాలపై తాను గళం విప్పితే మహిళల చేత తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.  
31-12-2025 11:26 AM
ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్‌ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత...
31-12-2025 11:16 AM
వరికూటి అశోక్ బాబు కొత్తగా చేరిన నాయకులు, యువకులకు పార్టీ కండువా కప్పి సాద‌రంగా స్వాగతం పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌సీపీయేనని
31-12-2025 09:18 AM
ఆలయాల నిర్వహణ, భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పంచారామాల వంటి దివ్యక్షేత్రాల్లోనే ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

Pages

Back to Top