స్టోరీస్

05-10-2025

05-10-2025 04:20 PM
అక్టోబర్‌ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్‌ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్‌ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక...
05-10-2025 04:16 PM
మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. 800 కోట్ల కేటాయించి కిడ్నీ హాస్పిటల్ కట్టించారు
05-10-2025 04:10 PM
మీ లిక్కర్‌ సిండికేట్లకు, గ్రామస్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు
05-10-2025 04:03 PM
చంద్రబాబు ఆటోడ్రైవర్ల సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ దుష్టులపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికే దుష్టుల పాలన అనే పదం సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడే...
05-10-2025 04:00 PM
16 నెల‌ల కూట‌మి పాల‌నంతా మోసం, ద‌గా, వెన్నుపోటు, అబ‌ద్ధాల‌కి ప్ర‌తిరూపంగా నిలుస్తోంది. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు వేరు, అమ‌లు చేస్తున్న తీరు వేరు, అమ‌లు చేశామ‌ని చెప్పుకునే విధానం అంత‌క‌న్నా వేరుగా...
05-10-2025 03:48 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో నకిలీ మద్యం తాగి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  పోలీసులు కేసు నమోదు చేయడానికి వీలులేని హత్యలవి... వాస్తవానికి ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు. నకిలీ మద్యం సేవించిన...

04-10-2025

04-10-2025 09:00 PM
పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైయ‌స్‌ జగన్‌ పర్యటనలకు సంబంధించిన అప్‌...
04-10-2025 05:44 PM
వైయస్ జగన్ గారు 2017లో మచిలీపట్నంకు పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు స్థానిక ఆటోడ్రైవర్లు ఆయనను కలిశారు. చంద్రబాబు ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను గురించి వివరించారు. సొంత ఆటోతో ఉపాధి పొందుతున్న...
04-10-2025 04:59 PM
జెన్కో నుండి ఫ్లై యాష్ అక్రమ తరలింపులో తన వాటా మరింత పెంచాలంటూ డిమాండ్ చేస్తూ, సోమిరెడ్డి ఏకంగా జెన్కో మీదకే దాడికి ఉసిగొల్పాడు.  పొదలకూరు మండల కేంద్రంలో లేఔట్ల యజమానుల దగ్గర బెదిరించి, బ్లాక్ మెయిల్...
04-10-2025 03:51 PM
నాణ్య‌మైన మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు, ల‌క్ష‌లాది మంది ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి తెలుగుదేశం నాయ‌కుల జేబులు నింపడ‌మే ధ్యేయంగా కల్తీ మ‌ద్యం త‌యారీకి స‌హ‌కారం అందిస్తున్నాడు
04-10-2025 03:36 PM
వైయస్.జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టడంతో నేరుగా ప్రభుత్వ ఖజానాకే  కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ చంద్రబాబు తాను అధికారంలోకి రాకముందే మద్యం మీద రకరకాల అభూతకల్పనలు...
04-10-2025 03:12 PM
వందలాది ఎకరాలలో వరి , అరటి , జొన్న, బొప్పాయి, కాయగూరలు తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 500 ఎకరాలలో పంటలు నీట మునిగాయి
04-10-2025 12:59 PM
రెడ్‌బుక్‌ పేరిట కూటమి నేతలు, కొంత మంది పోలీసు అధికారులు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, సోషియల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను వేధిస్తున్నారన్నారు.
04-10-2025 12:45 PM
భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి,  ఎంపీ గురుమూర్తి, గంగాధర నెల్లూరు  సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయ కర్త విజయానంద్ రెడ్డి
04-10-2025 12:32 PM
టీడీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు చేసి దురుద్దేశాలను ఆపాదించవద్దు అని ఆయ‌న హిత‌వు ప‌లికారు.
04-10-2025 12:24 PM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని  ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
04-10-2025 09:04 AM
ప్ర‌భుత్వ వైఫల్యాల‌పై ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి ప్ర‌భుత్వం ఓర్చుకోలేకపోతుంది. ప్ర‌శ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాల‌న సాగిస్తున్నారు. ఈ 16 నెల‌ల్లోనే సుమారు 2వేల మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల...

03-10-2025

03-10-2025 04:05 PM
గతంలో చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట ప్రధాన కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకూడదని టీడీపీ నేత సతీష్‌ నాయుడు అడ్డుకున్నాడు. అయినా స్థానికంగా ఉన్న దళితులు ధైర్యంగా ముందుకు వచ్చి...
03-10-2025 03:55 PM
నిజానికి వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో దసరా, సంక్రాంతి, ఉగాది ఏ పండగ వచ్చినా ప్రభుత్వం ఆర్ధికంగా అండగా ఉండడంతో ప్రజలు సంతోషంగా ఉండేవారు. ఆయా పండగల సమయానికి సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా ప్రజలకు అందేవి...
03-10-2025 02:24 PM
చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది.
03-10-2025 02:11 PM
తాను వివాహానికి వెళ్తానని మందుగానే పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  
03-10-2025 01:22 PM
ఈ దాడిలో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌కు కోవెలకుంట్ల ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్నారు. ఇటీవ‌ల వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి పై దాడి మరువక ముందే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో...
03-10-2025 12:17 PM
పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కార్యకర్తల కోసం డిజిటల్‌ బుక్‌ క్యూఆర్‌ కోడ్‌ తీసుకొచ్చారని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యతో పాటు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు, ఫొటోలు, సమాచారం నమోదు చేయాలని...
03-10-2025 11:46 AM
నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ గ్రామ‌స్తులు నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు. 
03-10-2025 11:14 AM
ఎలాంటి రోగమైనా ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల...

02-10-2025

02-10-2025 06:48 PM
అహింసా మార్గంలో శాంతిని నెల‌కొల్ప‌వ‌చ్చ‌ని ప్ర‌పంచానికి చాటిచెప్పిన గొప్ప నాయ‌కుడు మ‌హాత్మా గాంధీ. ఆయ‌న చూపిన మార్గం ప్ర‌పంచానికి ఇప్ప‌టికీ దిశానిర్దేశం చేస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ...
02-10-2025 01:06 PM
`చెడు ఎంత బలంగా ఉన్నా చివ‌రికి మంచి గెలుస్తుందన్న‌దే విజ‌య‌ద‌శ‌మి పండుగ సారాంశం. అమ్మ‌వారి ఆశీస్సుల‌తో ఈ విజ‌య‌ద‌శ‌మి ప్ర‌తి  ఒక్క‌రి జీవితాల్లో ఆనందం, ఐశ్వ‌ర్యం, విజ‌యాలు తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తూ...
02-10-2025 01:01 PM
పార్టీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, పార్టీ నాయ‌కులు రాజ‌శేఖ‌ర్‌, త‌దితరులు పాల్గొన్నారు.
02-10-2025 12:57 PM
ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం ప్ర‌సాదించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 
02-10-2025 12:56 PM
తాడేప‌ల్లి:  జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు.

Pages

Back to Top