Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి.. అప్పులు పెరిగాయి
ప్రతాప్ కుమార్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టటం దారుణం
దోచుకోవడంలో కూటమి నేతలు బిజీ
ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం
టీడీపీ కూటమి పాలనలో ఎరువుల మాఫియా
పింఛన్లు పునరుద్ధరించాలి
సామాజిక పింఛన్లు తొలగింపు దుర్మార్గం
పేరం స్వర్ణలతకు వైయస్ జగన్ పరామర్శ
టంగుటూరి ప్రకాశం పంతులుకు వైయస్ జగన్ నివాళి
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
స్టోరీస్
23-08-2025
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి.. అప్పులు పెరిగాయి
23-08-2025 04:38 PM
2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04 శాతం పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది.
ప్రతాప్ కుమార్ రెడ్డిపై మర్డర్ కేసు పెట్టటం దారుణం
23-08-2025 04:22 PM
ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా. ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలు గా మారక తప్పవు.
దోచుకోవడంలో కూటమి నేతలు బిజీ
23-08-2025 03:09 PM
రాష్ట్రంలో 7.70 లక్షల వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. వికలాంగుల పెన్షన్ లో అనర్హులంటూ నోటీసులు ఇస్తూ... రద్దు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి కూడా తొలగించడం భావ్యమా? ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం...
ప్రకాశం పంతులు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం
23-08-2025 01:24 PM
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ఆ మహనీయుని ఆశయాలను నెరవేర్చే దిశగా వైయస్ఆర్...
టీడీపీ కూటమి పాలనలో ఎరువుల మాఫియా
23-08-2025 12:12 PM
కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు ఎక్కడికెళ్లాయి?. బ్లాక్ మార్కెట్ కు తరలించిన వారెవరు?. చంద్రబాబు సర్కార్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
పింఛన్లు పునరుద్ధరించాలి
23-08-2025 12:06 PM
వార్డు సచివాలయం సెక్రటరీ లకు వినతి పత్రం అందించడం జరిగింది. లక్ష మంది వికలాంగుల పెన్షన్లు తొలగించడం దారుణం. డాక్టర్లు వికలాంగులను తక్కువగా పర్సంటేజ్ శాతం చూపిస్తున్నారు.
సామాజిక పింఛన్లు తొలగింపు దుర్మార్గం
23-08-2025 11:55 AM
చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా మళ్లీ ఇప్పుడు తప్పు అంటూ పింఛన్లు తీసేశారు. పెంచిన వెయ్యి రూపాయలు సర్ధుబాటు చేయడం కోసం చంద్రబాబు రచించిన ప్లాన్ ఇది. చంద్రబాబు కోతల పథకంలో నిజంగా...
పేరం స్వర్ణలతకు వైయస్ జగన్ పరామర్శ
23-08-2025 11:46 AM
ఇవాళ ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
టంగుటూరి ప్రకాశం పంతులుకు వైయస్ జగన్ నివాళి
23-08-2025 10:53 AM
తుది శ్వాస వరకు ప్రజల కోసం జీవించిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను` అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
23-08-2025 10:48 AM
రాజకీయాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి సురవరం సుధాకర్ రెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం
23-08-2025 10:44 AM
అనంతరం సమావేశం వివరాలను కాకుమాను రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వాటిని వైయస్ఆర్సీపీ...
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
23-08-2025 10:39 AM
కూటమి ప్రభుత్వంలో రోజు, రోజుకీ ఎమ్మెల్యేల ఆగడాలు శృతిమంచిపోతున్నాయి. . నంద్యాల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి సమయంలో విధినిర్వహణలో ఉన్న అటవీశాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డం దారుణం.
22-08-2025
రాసలీలల మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి..
22-08-2025 06:22 PM
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి...
తన పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు..
22-08-2025 06:19 PM
కేబినెట్ మీటింగ్లో గలీజు ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అంటూ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలను రాయించుకుంటున్నారు. అరాచకాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకునే ద...
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి
22-08-2025 05:06 PM
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమామ్ బౌజులకు ప్రతి నెల 10,000, రూ.5000 వేలు గౌరవ వేతనం ఎక్కడ.
వైయస్ఆర్సీపీది ఎప్పటికీ ప్రజల పక్షమే
22-08-2025 04:52 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం కీలకమైన విభాగం. అన్ని అనుబంధ విభాగాలలో కూడా ఈ విభాగం సభ్యులు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి...
‘నేను వందకు వంద శాతం వైయస్ జగన్ మనిషిని’
22-08-2025 03:49 PM
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిశాను. ఆయన్ను కలవడం వెనుక రాజకీయ ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదు. 35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గే నాకు సన్నిహితుడు.
గురజాల నియోజకవర్గంలో కూటమి నాయకుల చికెన్ దందా
22-08-2025 03:30 PM
చరిత్రలో ఎప్పుడూ జరగని అవినీతి కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. కూటమి ఏడాది పాలనలోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రంలో అవినీతిలోనూ విడ్డూరాలు జరుగుతున్నాయి. అవినీతికి ఇది అర్హం...
జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత దోషి
22-08-2025 03:18 PM
ఇదే శ్రీకాంత్ హత్యానేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. 2014-18 వరకు జైలు నుంచి పరారై, సమాజంలో పలు అరాచకాలకు పాల్పడ్డారు. 2018 నవంబర్ నెలలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు.
రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు..
22-08-2025 03:02 PM
ముఖ్యమంత్రి సినిమా సెట్ లు ఏర్పాటు చేసుకుని ప్రసంగాలివ్వడం తప్ప.. సంక్షోభంలో ఉన్న వ్యవసాయం గురించి, రైతు సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. భారతదేశ చరిత్రలో రైతులను అడ్డం పెట్టుకుని...
సెంట్రల్ జైల్లో కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదు
22-08-2025 02:51 PM
కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి...
4 లక్షల 30 వేల పింఛన్లు రద్దు దుర్మార్గం
22-08-2025 02:39 PM
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఉద్యోగుల పీఆర్సీ కమిటీ నియమించలేదు. పీ4 స్పాన్సర్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు, కూటమి మంత్రులు పి4 కింద ఎంతమందిని దత్తత తీసుకున్నారు
సామాజిక, దివ్యాంగ పెన్షన్లపై ప్రభుత్వ కన్నెర్ర..
22-08-2025 01:26 PM
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న సామాజిక పెన్షన్లతో పాటు 21 రకాల కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు.
దివ్యాంగుల ధర్నాకు ఎమ్మెల్యే విరుపాక్షి మద్దతు
22-08-2025 12:54 PM
దివ్యాంగులకు పింఛను వెంటనే పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ చేశారు. న్యాయం జరగక పోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.
జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం
22-08-2025 12:04 PM
జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు
చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం
22-08-2025 11:56 AM
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పురుషోత్తం రెడ్డిని వైయస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ టీఎన్ దీపిక వేణు రెడ్డి పరామర్శించారు.
స్తంభించిన విశాఖ మున్సిపల్ సమావేశం
22-08-2025 11:52 AM
వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 32 విభాగాలకు నోటీసులు జారీ చేసిందని
‘వైయస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
22-08-2025 11:25 AM
మాజీ మంత్రి ఆర్కే రోజా అనకాపల్లిలో మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ ఎక్కడికి వచ్చినా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. వైయస్ జగన్ను మించిన అభివృద్ధిగానీ, సంక్షేమం కానీ కూటమి...
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన ఆధారాలు
22-08-2025 09:28 AM
మే 16 న హోంమంత్రి అనిత ఫైల్పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఎందుకీ మౌనం..
22-08-2025 09:24 AM
కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »