స్టోరీస్

15-08-2025

15-08-2025 06:09 PM
తల్లికి వందనం గత ఏడాది ఎగ్గొట్టారు. 9.7.2024న జారీ చేసిన జీఓలో విద్యార్ధుల తల్లులకు రూ.15వేలు చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చాలా స్పష్టంగా రాశారు. ఈ జీఓను ఏడాది తరువాత అమలు చేస్తారా? ఇది మోసం...
15-08-2025 06:07 PM
‘‘గ్రామాల్లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కూడా తప్పుడు కేసులు పెట్టారు. 11న అర్ధరాత్రి ఎంపీ అవినాష్‌రెడ్డిని అక్రమ అరెస్ట్‌ చేశారు. వందల కిలోమీటర్లు తిప్పుతూ  అవినాష్‌రెడ్డిని వేధించారు.
15-08-2025 02:44 PM
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నా మనసులో ఉండే వేదన, నా మెదడులో ఉండే ప్రశ్నలకు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు నుంచి సమాధానం ఆశిస్తున్నానన్నారు.
15-08-2025 02:32 PM
ఎక్కడ చూసినా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మాగపు పరిపాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి నాయకుల కబంధ హస్తాలలో నలిగిపోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
15-08-2025 01:48 PM
తాత్కాలిక అవ‌స‌రాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకోవ‌డం మ‌న రాష్ట్రంలో క‌ళ్ల ముందే క‌నిపిస్తోంది. ఏడాది కాలంగా రాష్ట్రంలో జ‌రిగిన పాల‌న గ‌మ‌నిస్తే అధికారం కోసం ఎలాంటి హామీలైనా ఇవ్వొచ్చు.. అధికారంలోకి వ‌...
15-08-2025 11:25 AM
స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత...
15-08-2025 11:07 AM
ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో?, ప్రజలను ఓటు వేసేందుకు వస్తుంటే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేశారు.
15-08-2025 10:59 AM
ఈనెల 18వ తేదీన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు .. ఆయనకు పోలీసులే భద్రత కల్పించాలని సూచించింది.  

14-08-2025

14-08-2025 06:04 PM
ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో...
14-08-2025 05:57 PM
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నిక‌ల‌కు ముందు రెండు రోజుల నుంచే ఒక్క కేసు కూడా లేని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను వంద‌ల మందిని పోలీసులు  బైండోవ‌ర్ చేశారు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనివిధంగా...
14-08-2025 04:38 PM
సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు కొన్నిచోట్ల కార్పోరేషన్ కార్పోరేటర్లు దురదృష్టవశాత్తూ మరణించారు. వాటిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులలో ఒక జడ్పీటీసీ, రాజంపేట...
14-08-2025 03:30 PM
అక్కడ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓట్లు తాము వేస్తే.. తీర్పు ఎలా ఉండేదన్నది రాష్ట్రంలో అందరికీ తెలుసు. కూటమి చేస్తున్న అక్రమాలకు, దౌర్జన్యాలకు రారున్న రోజుల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా...
14-08-2025 03:02 PM
నూతన వధూవరులు సాయి రోహిత, ప్రణయ్‌ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
14-08-2025 12:38 PM
కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఉద్యమాల్లో ముందుంటార‌ని తెలిపారు.
14-08-2025 12:27 PM
కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు,వార్డు ఇంచార్జ్ పోల చిన వెంకటరమణ, మాజీ బుడా చైర్మన్ ఇంటి గోపాలరావు,మాజీ రాష్ట్ర ఫైనాన్షియల్...
14-08-2025 12:06 PM
పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల దొంగ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే ఈనాడు పత్రిక ఈ రోజు పతాక శీర్షికల్లో 'ఉత్కంఠతకు పడనున్న తెర, నువ్వా-నేనా' అంటూ...
14-08-2025 08:43 AM
వైయ‌స్‌ జగన్‌ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనంతపురం చేరుకుంటారు.

13-08-2025

13-08-2025 06:23 PM
ఆయ‌న‌తో పాటు మ‌రో 30 మందిపై కేసు న‌మోదు చేశారు. సుధీర్ రెడ్డి అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు.
13-08-2025 05:43 PM
అసలు ఎన్నికల్లో బూత్‌ ఏజెంట్‌కు సంబంధించిన హక్కులు, బాధ్యతలు ఏమిటంటే.. దొంగ ఓటర్లను గుర్తించడం. ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం. ఎక్కడైనా అక్రమాలు గుర్తిస్తే, వెంటనే పోలింగ్‌ అధికారికి చెప్పడం
13-08-2025 05:32 PM
భీమవరం వీఎస్‌ఎస్‌ గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ప్రజ్ఞ, నాగ సత్తిరాజులను వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించి. వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
13-08-2025 04:55 PM
ఒంటిమిట్ట‌లో నామినేష‌న్ వేసింది మొద‌లు ముగ్గురు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్‌రెడ్డి, స‌విత‌మ్మ‌, రాంప్ర‌సాద్‌రెడ్డి నేతృత్వంలో ప్ర‌లోభాలు, బెదిరింపుల ప‌ర్వం న‌డిచింది. మ‌రో న‌లుగురు మంత్రులు ప్ర‌చారం...
13-08-2025 04:38 PM
ప్రతీ రోజూ వైయ‌స్ జగన్‌ను దళితులు తలుచుకుంటారు. దళితుల పక్షపాతి వైఎస్ జగన్. 20శాతం మంత్రి పదవులు దళితులకు జగన్ ఇచ్చారు
13-08-2025 04:21 PM
కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వ్యక్తులు పులివెందుల మండలంలోకి వచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌ వద్ద కనీసం అయిదు వందల మంది వరకు దొంగ ఓట్లను వేశారు. పోలింగ్ ఏజెంట్లను లోనికి...
13-08-2025 03:56 PM
కాల్వ నీళ్ల‌న్ని పంట పొలాల‌ను ముంచెత్త‌డంతో రైతులు సాగు చేసిన పైర్లు నీట మునిగాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వెంట‌నేస్పందించి న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతును ఆదుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 
13-08-2025 03:45 PM
సూపర్ సిక్స్ పథకాలంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,  రైతులకు ఏ ఒక్క పంటకు నష్టపరిహారం చెల్లించలేని చేతకాని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వ‌జ‌...
13-08-2025 10:35 AM
మాజీ ఎమ్మెల్యేల మృతి బాధాక‌రం, వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబ స‌భ్యుల‌కు దేవుడు ధైర్యం ప్ర‌సాదించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ నివాళుల‌ర్పించారు
13-08-2025 10:21 AM
మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము...
13-08-2025 10:14 AM
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ అరాచకాల కారణంగా వాస్తవ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేక­పోయారని, అందువల్ల రీ–పోలింగ్‌ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తూ
13-08-2025 10:05 AM
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు.   
13-08-2025 10:02 AM
అధి­కా­ర పార్టీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్‌కు పాల్పడింద­న్నా­రు. పోలింగ్‌కు ముందే టీడీపీ బయ­టి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గూం­డాలను పోలింగ్‌ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో మో­హరించిందని వివ­రించారు.

Pages

Back to Top