19-08-2025
19-08-2025 12:10 PM
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
19-08-2025 12:06 PM
వైయస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతో కిడ్నాప్ చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సుబ్బరాయుడు కిడ్నాప్తో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
19-08-2025 08:44 AM
ఆ సమయంలో మైనార్టీ నేత, వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి షేక్ నాగూర్ వలీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి గోపిరెడ్డి ముందుకు సాగారు. కేక్ కటింగ్ రెండు మూడు నిమిషాల్లోనే...
18-08-2025
18-08-2025 05:23 PM
భూములు ఇచ్చే ముందు ఆ కంపెనీల ట్రాక్ రికార్డును కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఖరీదైన భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది
18-08-2025 05:21 PM
హైకోర్టు దారిలో పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఐకానిక్ టవర్స్ సహా అమరావతి కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమరావతిలో ఐఏఎస్ క్వార్టర్స్ కూడా నీట మునిగాయి
18-08-2025 04:03 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (19.08.2025) అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.
18-08-2025 03:56 PM
ఎల్లో బుక్ రూల్స్ తో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్నారు.తక్షణమే జీవో ని రద్దు చేయాలని గతంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ స్కూల్ కి వెళ్ళిన సందర్భాన్ని మరిచిపోయారని తెలిపారు
18-08-2025 03:43 PM
విశాఖ ఉక్కు పరిరక్షణకు టీడీపీ సహా కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీలిచ్చాయి. దీంతో కూటమి దాదాపు 5 లక్షల ఓట్ల మెజార్టీతో విశాఖ పార్లమెంటుతో పాటు మిగిలిన స్ధానాలను కూడా గెల్చుకుంది. తీరా అధికారం చేపట్టి...
18-08-2025 03:33 PM
ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
18-08-2025 03:21 PM
ఇప్పటికే.. రాజ్నాథ్ సింగ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే వాళ్ల నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం.
18-08-2025 03:04 PM
విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు...ఇంగ్లీషు మీడియం విద్య లేకుండా పోయింది. ఇక విద్యాదీవెన, వసతి దీవెన అనేది అసలే లేకుండా చేసేశారు. రైతులకు మీరు ఉపయోగపడింది ఎక్కడ..? వర్షాలు వచ్చి నష్టపోతే పరిహారం...
18-08-2025 02:46 PM
పోలీసుల తీరుపై పెద్దారెడ్డి సహా వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు
18-08-2025 02:32 PM
మిథున్ రెడ్డి మానసికంగా చాలా ధైర్యవంతుడు..కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు. మేము దమ్మున్న వాళ్లమే.. తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం...మీలా పోలీసోళ్లను అడ్డుపెట్టుకోలేదు` అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.
18-08-2025 01:37 PM
తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం రైతు నాశనాన్ని కోరుకుంటుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో రైతాంగానికి ఉచిత పంటల భీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వమే నేరుగా భీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించేది
18-08-2025 01:27 PM
రాత్రి వేళల్లో వీడియోకాల్స్ చేసేవారని, ఫోన్ చేసి మానసికంగా శారీరకంగా వేధించేవారని, ఎప్పటికీ కూన రవి మాటలు ప్రిన్సిపాల్ వినకపోయేసరికి ఒక రోజు తన అనుచరులను పంపించి ఆమెను కూన రవి మాటలను వినాలని వింటే...
18-08-2025 01:08 PM
విద్యార్థుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే అన్నారు. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ లను రాజకీయ ఈవెంట్ లు గా చంద్రబాబు, లోకేష్ లు...
18-08-2025 12:12 PM
మధ్యాహ్న భోజనం అత్యంత నాసిరకంగా ఉన్నది. ఆంగ్ల బోధన అటకెక్కింది. సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల్ని కుదించి పాఠశాలల్ని రద్దు చేసింది.
18-08-2025 12:01 PM
మృతులకు సంతాపం తెలుపుతూ..బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
18-08-2025 11:43 AM
ప్రజలకు చంద్రబాబు నిజస్వరూపం కేవలం ఒక సంవత్సరం లోపే అర్థమైపోయిందని, ఇక ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
18-08-2025 09:21 AM
ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా టీడీపీ గూండాలు అడ్డుకోవడం.. బూత్ల వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లే లేకుండా చేసి ఏకపక్షంగా ఎన్నిక నిర్వహించుకోవడం.. పోలీసు యంత్రాంగం మొత్తం వారికి కొమ్ముకాయడం...
18-08-2025 09:10 AM
ఎన్నికలకు ముందు స్టీల్ప్లాంట్ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ’ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ...
18-08-2025 09:07 AM
ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన వాస్తవ ఎస్ జీఎస్టీ ఆదాయం కేవలం రూ. 10, 769 కోట్లు మాత్రమేనన్నారు. కాగ్ నివేదికలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు
18-08-2025 09:05 AM
ఎమ్మెల్యే అదిమూలం వేదింపులకు భయపడి ఆ మహిళ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది.చోడవరం ఎమ్మెల్యే అడిగిన సీటు ఇవ్వలేదని ఆమెను ఇబ్బంది పెట్టారు. మహిళలను వేధించడానికి టీడీపీ నేతలకు చంద్రబాబు ఎమ్మెల్యేల పదవులు...
17-08-2025
17-08-2025 07:27 PM
మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో బిజీ అయిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే పట్టించుకోవడం లేదు
17-08-2025 07:23 PM
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జరిగిన దాష్టీకమే రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్...
17-08-2025 07:18 PM
ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా...
17-08-2025 09:42 AM
పాత కక్షలతోనే తనను హత మార్చడానికి కుట్ర పన్నినట్టు మధుసూదన్ నాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన
17-08-2025 09:30 AM
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ను పార్టీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
16-08-2025
16-08-2025 05:58 PM
స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలోనైనా సీఎం చంద్రబాబు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కొత్త అంశాలు చెబుతాడని భావిస్తే గత ప్రభుత్వం అంటూ అవే పాత ఆవు కథలు చెప్పాడు. దీంతోపాటు సూపర్ సిక్స్ అమలు చేశానని...
16-08-2025 05:51 PM
మహిళా సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణంపెద్ద, పెద్ద హెడ్డింగులతో అని పత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రభుత్వం చేసిన హడావుడి చూసి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది...