బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ జగన్కు వరదగోపాల్ కృతజ్ఞతలు
22 May 2018 1:33 PM
పశ్చిమ గోదావరి: నెల్లూరు జిల్లా వాసి వరదగోపాల్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్ జగన్ను కలిశారు. తన చిన్న కుమారుడిని చదివిస్తున్నందుకు గానూ వైయస్ జగన్ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పెద్ద కుమారుడు బీటెక్ చదువుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మ హత్య చేసుకున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్రగా వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడంతో వారి పరిస్థితి చూసి వైయస్ జగన్ చలించిపోయారు. తన చిన్న కుమారుడిని చదివిస్తానని జననేత హామీ ఇచ్చినట్లు చెప్పారన్నారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రూ. 10 వేలు సాయం చేశారన్నారు. వైయస్ జగన్ సీఎం అయితే ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోడని వరద గోపాల్ పేర్కొన్నారు.