బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
న్యాయం అడిగితే అక్రమ కేసులా..?
21 Aug 2018 2:40 PM
అర్హత ఉన్నా పెన్షన్ ఇవ్వడంలేదని న్యాయం అడిగితే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని తూటిపల్లి గ్రామస్తులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. అర్హులందరికీ పెన్షన్లు అందేవిధంగా చూడాలని జగన్ను కోరారు. నిజమైన లబ్ధిదారులైన వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యంగా అర్హతలేనివారికి పింఛన్లు మంజూరయ్యే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. జగనన్నతోనే రాజన్న లక్ష్యం నెరవేరుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.