బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నాం..
12 Apr 2018 5:09 PM
గుంటూరు :రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎర్రబాలెంకు చెందిన ఉప్పులూరి వెంకటసత్యలక్ష్మి ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్ను కలిసి విన్నవించుకున్నారు. తమ పిల్లలను ఉన్నత విద్య చదివించాలంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు.