పిల్ల‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించ‌లేక‌పోతున్నాం..

గుంటూరు :రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎర్రబాలెంకు చెందిన ఉప్పులూరి వెంకటసత్యలక్ష్మి ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలిసి విన్నవించుకున్నారు. తమ పిల్లలను ఉన్నత విద్య చదివించాలంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత తప్పకుండా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తానని జగన్‌ భరోసా ఇచ్చారు.

Back to Top