బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
క్రైస్తవులపై దాడులు అరికట్టాలి
24 May 2018 11:02 AM
పశ్చిమగోదావరి : క్రైస్తవులు, చర్చిలపై జరుగుతోన్న దాడులను అరికట్టాలని క్రైస్తవులు వైయస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎక్కడైనా చర్చి నిర్మాణం చేయాలంటే చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారిలో 15 మందితో సంతకం చేయిస్తేనే అనుమతి కల్పిస్తామని జీవో ఉందని వాపోయారు. అలాగే క్రిస్టియన్ మైనార్టీ నిధులు రాకుండా వేధిస్తున్నారన్నారు. నిబంధనలు సడలించి తమకు రావలసిన అనుమతులు, నిధులు సక్రమంగా వచ్చేలా చూడాలని కోరారు.