దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
నారా బాధితుల నష్టనివారణ సమితి
06 Sep 2019 6:35 PM
టీడీపీ అరాచకాలకు బలైన వారందరికీ న్యాయం చేస్తానని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రాష్ట్రం నలుమూలలా గుంపులు గుంపులుగా బాధితులు బయటకు వస్తున్నారు. లక్షలాదిగా ఉన్న వీరంతా సంఘాలుగా, సమితులుగా ఏర్పటి టీడీపీ చేసిన దురాగతాలను బయటపెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తయారౌతున్న టీడీపీ బాధిత సంఘాల వివరాలు ఇలా ఉన్నాయి.
నారా లోకేష్ నోటి బాధితుల శిబిరం
చంద్రబాబు ఐరెన్ లెగ్ బాధిత నాయకుల నష్టనివారణ సమితి
బాలకఈష్ణ బాదుడు బాధితుల సంఘం
చింతమనేని బాధితుల పునరావాసకేంద్రం
యరపతినేని బాధితుల కుటీరం
డేటా దొంగ అశోక్ బాధితుల సంఘం
కోడెల కే టాక్స్ బాధితుల సమూహం
రాజధాని బాధితుల సంఘం
పుష్కరాల మృతుల కుటుంబాల బృందం
కాల్ మనీ సెక్స్ రాకెట్ బాధితుల సంఘం
నారాయణా, చైతన్య బాధితుల సంఘం
గంటా భూకబ్జాల బాధితుల సంఘం
ముఖ్యమంత్రి త్వరలో ఈ కేంద్రాలలో ఉన్న బాధితులను పరామర్శించి, వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు.