చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మహిళా క్రికెటర్ ఎండీ షబ్నమ్ను అభినందించిన వైవీ సుబ్బారెడ్డి
09 Feb 2023 12:08 PM
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మహిళా క్రికెటర్ ఎండీ షబ్నమ్ను అభినందించారు. విశాఖలో ఎండీ షబ్నమ్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి తాను సాధించిన మెడల్స్ చూపించారు. ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా అభినందించి, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విశాఖ పట్నానికి చెందిన ఎండీ షబ్నమ్ కూడా అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించుకుంది. గత నెలలో ముంబై వేదికగా జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో ఆడింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది