దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ 

 తాడేపల్లి: దయ, కరుణ, శాంతికి ప్రతీక మొహర్రం అని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఆయన సందేశం విడుదల చేశారు. ‘‘మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహిస్సలాం బలిదానానికి గుర్తుగా నిర్వహించుకునే ఈ మొహర్రంను ముస్లిం సోదర సోదరీమణులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని వైయ‌స్ జగన్ ట్వీట్‌ చేశారు. 

Back to Top