టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
దళిత సంక్షేమానికి రికార్డుస్థాయిలో ఖర్చు
03 Dec 2020 5:58 PM
అసెంబ్లీలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఖర్చు చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మిన్నగా దళిత సంక్షేమానికి సీఎం వైయస్ జగన్ బాటలు వేస్తారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2018–19లో ఎస్సీల కోసం రూ. 8,903 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ప్రస్తుత వైయస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ రూ.13,251 కోట్లు దళిత సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు.