చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికం
18 May 2019 11:58 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
ప్రకాశం: దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. దళితుల పట్ల టీడీపీ నేతల వైఖరి దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలో దళితులు ఓట్లు వేసేలా రక్షణ కల్పించాలని ఆయన డిమాండు చేశారు. హోంశాఖ జాయింట్ సెక్రటరీ ధర్మారెడ్డిపై కావాలనే బురద చల్లుతున్నారని, అరాచకశక్తులకు చంద్రబాబు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు.