సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్తోనే బీసీలకు మేలు..
17 Feb 2019 3:19 PM
కల్యాణదుర్గం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త ఉషా
ఏలూరు:బీసీలంతా మహాశక్తిగా ఎదగాలనే లక్ష్యంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారని కల్యాణదుర్గం వైయస్ఆర్సీపీ సమన్వయకర్త ఉషా అన్నారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జనలో ఆమె ప్రసంగించారు.వైయస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రతి కులాన్ని వైయస్ జగన్ కలుసుకున్నారని తెలిపారు. నవరత్నాలు ద్వారా అనేక పథకాలు ప్రకటించారని తెలిపారు.బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలందరికి మేలు జరుగుతుందన్నారు. బీసీలకు రాజ్యాంగ,రాజకీయ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో వైయస్ జగన్ ముందుకెళ్తున్నారన్నారు.