కల్తీ పాలమ్మి భువనేశ్వరి, బ్రాహ్మణి ఎన్ని వేలకోట్లు దోచుకున్నారు..?

మీ తండ్రి చావుకు కారణమైన 420 వ్యక్తితో మీరు ఎలా కాపురం చేస్తున్నారు..?

పప్పు లోకేష్ ఒక ఈకముక్కతో సమానమని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పిన అనిత 

బ్రోకరేజ్ వృత్తి మాననన్నట్టు ఉంది టీడీపీ చింతామణి అనిత తీరు

సీఎం కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే..  మీ చీకటి బతుకులు బయటపెడతాం

మొగుడ్ని పిచ్చోడ్ని చేసి రోడ్ల మీద తిప్పుతున్న అనిత.. నీతులు చెప్పడమా..?

చంద్రబాబును ఇప్పటికైనా ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు రోజారాణి

విశాఖ‌: నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే.. మీ చీకటి బతుకులన్నీ బయటపెడతాం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు రోజారాణి టీడీపీ నేత అనిత‌కు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుల‌పై అనిత చేసిన వ్యాఖ్య‌ల‌పై రోజా రాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బెంగళూరు, గోవా, థాయిలాండ్‌లో వంగ‌ల‌పూడి అనిత నడిపించే అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ బయటపెడతామ‌ని, అడ్డమైన ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, టీచర్‌ స్థాయినుంచి ఎదిగిన నీ గత చరిత్ర ఏంటనేది తెలుసుకో అని మండిప‌డ్డారు. విశాఖ‌ప‌ట్నంలోని వైయ‌స్ఆర్ సీపీ జిల్లా కార్యాల‌యంలో వైయ‌స్ఆర్ సీపీ నాయకులు శ్రీమతి రోజా రాణి, రాజాబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రోజా రాణి ఏం మాట్లాడారంటే..
విశాఖకు హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు కల్తీ హెరిటేజ్‌ పాలు, మజ్జిగ పంపిణీ చేసి, మీరు ఎన్నివేల కోట్లు కొల్లగొట్టారో ప్రజలకు తెలియదనుకున్నారా ? మీ కల్తీపాలు సరఫరా వల్ల తమిళనాడు, కేరళల్లో లక్షలాది మంది పిల్లల ప్రాణాల మీదకు వచ్చింది. ఇప్పటికీ ఆ పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు. కల్తీ పాలు అమ్మి, హెరిటేజ్ వాహనాల్లో కల్తీ మద్యం, సారా, ఎర్ర చందనం దుంగలు సరఫరా చేసి.. మీరు ఎన్ని సూట్‌కేసులు మోశారో  రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ భర్త చేసిన, చేస్తున్న 420 పనులేమిటో.. అందరికంటే మీకే బాగా తెలుసు కదా..!

- మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నీ భర్త, తుప్పునాయుడు ఎలా చంపించాడో మీకు తెలియదా?.  తన పదవిని కాపాడుకోవటం కోసం ఆఖరికి కుటుంబంలోని మహిళలను కూడా రోడ్డు మీదకు లాగిన 420 చంద్రబాబు అని మీకు తెలియదా? ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతిని చంద్రబాబు ఎన్ని అవమానాలకు గురి చేశారో, ఆమె పట్ల ఎంత నీచంగా వ్యవహరించాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌, హరికృష్ణను తన అవసరాలకు వాడుకుని ఆతర్వాత పక్కనపెట్టేసిన విషయం మీకు తెలియదా? పురందేశ్వరిని, దగ్గుపాటి వెంకటేశ్వరరావును రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడింది చంద్రబాబు కాదా? నీ తండ్రి చావుకు కారణమైన 420 వ్యక్తితో మీరు ఎలా కాపురం చేస్తున్నారు భువనేశ్వరి? నీ భర్త చంద్రబాబు రాజకీయ ఉనికి కోసం రాజకీయాల్లో చింతామణి లాంటి అనితను మీడియా ముందుకు తెచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నావా?. నీ భర్త దొంగ ఏడుపులను నీవు కూడా నమ్మితే.. ఇదే చంద్రబాబు, రేపు ఎన్టీఆర్ చావుకు తాను  కారణం కాదని, తండ్రి ఆస్తికోసం భువనేశ్వరే ఇదంతా చేసిందని చెబుతాడేమో...! ఆలోచించుకుని జాగ్రత్తపడు. ఇటువంటి 420ని ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించి కాళ్లు, చేతులను గొలుసులతో కట్టేస్తేనే సిగ్గు వస్తుంది.

బాబు పెంపుడు కుక్కలా..
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ... చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కగా తయారైంది. తుప్పు నాయుడు, పప్పునాయుడు వెనక ఉండి  ప్రోత్సహిస్తుంటే నువ్వు మీడియా ముందుకు వచ్చి తైతక్కలాడుతున్నావు. ఆడజాతికే అవమానకరంగా అనిత ప్రవర్తన ఉంది.  రాష్ట్రంలోని యావత్తు మహిళా జాతి తలదించుకునేలా ఆమె వేషాలు, వ్యవహారాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సతీమణిని నోటికొచ్చినట్లు విమర్శించే అర్హతగానీ, ఆమె పేరెత్తే అర్హతగానీ నీకు ఎక్కడిది.?.  నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకో. నువ్వేంటో, నీ బతుకేంటో గుర్తుకుతెచ్చుకుని ప్రవర్తిస్తే మంచిది. సభ్యతా, సంస్కారం కలిగిన కుటుంబం నుంచి వచ్చావా? లేక అడవుల్లో నుంచి వచ్చావా?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో నారా లోకేష్‌ ఒక పప్పుగాడు అని, అతను ఈకముక్క అంటూ లైవ్‌లోనే అనిత చెప్పింది. ఈ రోజు నుంచి మా పప్పుగాడు నేర్చుకుంటాడంటూ,  సొంత పార్టీ నాయకుడు గురించే మాట్లాడిన అనిత, ఏ ఎండకు ఆ గొడుకు పట్టడంలో సిద్ధహస్తురాలు. అలానే గంటా చేత చితక్కొట్టించుకున్నావ్ అని ప్రశ్న అడిగితే.. సిగ్గు లేకుండా అనిత పళ్ళు ఇకిలించింది.. ఆ స్థానంలో మరో మహిళ ఉన్నట్టు అయితే, అక్కడే చెప్పుతో కొట్టేవారు.  

పాత  సామెతలా.. ‘బంగారు బ్రతుకైనా మానతాను కానీ.. తాను బ్రోకరేజ్‌ వ్యాపారం మానను’ అనేది అనిత నైజం. ఇప్పటికైనా వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య, తల్లి, చెల్లి అని మాట్లాడినా,  విజయసాయిరెడ్డిగారి గురించి మాట్లాడినా, మా ట్రీట్‌మెంట్‌ ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నాను. నడిరోడ్డు మీద మహిళలతోనే తన్నించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనేది గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది. చంద్రబాబు, లోకేష్‌తో ఆడే రాజకీయాలు మా దగ్గర ఆడితే చెల్లవని గుర్తుపెట్టుకో అనిత. 

విలువలతో కూడిన మా పార్టీ మహిళలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే పేటీఎం బ్యాచ్‌, పేటీఎం కుక్కలు అని నోరు పారేసుకుంటావా?. అలా అయితే నువ్వు కూర్చోవడానికి, నిల్చోడానికి ఎంత డబ్బులు తీసుకుంటున్నావు. ఫోన్ పేలు కొట్టించుకోవడం బాగా అలవాటు అయింది కదా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నాం.

నీ పబ్బం గడుపుకోవడానికి, నీ ఎంజాయ్‌మెంట్లకు అడ్డంగా ఉన్నాడని నీ భర్తను జైలుపాలు చేసి,  పిచ్చోడిని చేసి నడిరోడ్డు మీద తిప్పుతున్నావు. ఎంతమందిని బ్లాక్‌మెయిల్‌ చేసి సంపాదించావో చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నా. 

2024 ఎన్నికల్లోనూ పులివెందుల పులిబిడ్డ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారు. ఎప్పటికీ ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు.  చంద్రబాబు నాయుడు ఇక  బతికినంతకాలం మాజీగానే బతుకుతాడు‌. ఇక, మీరంతా మూట, ముల్లె సర్దుకుని వెళ్లిపోవడమే.

వైయ‌స్ఆర్ సీపీ నాయకుడు రాజాబాబు ఏమన్నారంటే..
వంగలపూడి అనిత.. తన నిజ జీవితంలో దిగజారినట్టుగా.. మాటల్లోనూ దిగజారిపోయింది. రాష్ట్రంలో గతిలేని తెలుగుదేశం పార్టీలో మతిలేని ఆడదిగా తయారైంది. టీడీపీకి పుట్టగతులు లేకుండా రాష్ట్ర ప్రజలు 2019లో తీర్పు ఇచ్చారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు, పదవులు అనుభవించినవారు అడ్రస్‌ లేకుండా పోతే.. బజారు భాష మాట్లాడే అనితే ఆ పార్టీకి దిక్కైంది.  

ఇక తుప్పు నాయుడు, పప్పు నాయుడు ఆడే ఆటకు, పాడే పాటకు ఊకొట్టే మహిళ ఎవరైనా ఉందంటే అది వంగలపూడి అనిత మాత్రమే. వాళ్లిచ్చిన స్క్రిప్ట్‌ పట్టుకుని మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు వాగడం ఆమెకు అలవాటైంది. రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు 151 సీట్లతో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే వారందర్ని అవమానించే రీతిలో టీడీపీ దిగజారిపోయి మాట్లాడుతుంది.  రాత్రులు నాయకులతో.. పగలు ఎన్టీఆర్ భవన్ లో వారు ఇచ్చిన స్క్రిప్టును పట్టుకుని మాట్లాడటం అలవాటుగా మారింది. 

భారతమ్మ ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చిందా, ఎప్పుడైనా రాజకీయాలు మాట్లాడిందా..?. కుటుంబ విలువలు, విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ కుటుంబం.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తుంటే.. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఓర్వలేని తనంతో ముఖ్యమంత్రిగారి కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగి, అనితను తెరముందు పెట్టి అడ్డగోలుగా మాట్లాడిస్తున్నారు. అనితకు కుటుంబం విలువ తెలియవు కాబట్టే కువిమర్శలు చేస్తోంది. నారా భువనేశ్వరే స్క్రిప్టు ఇచ్చి పార్టీలో ఉన్న ఆణిముత్యం నువ్వే అంటూ అనితతో మాట్లాడిస్తున్నారా? దిగజారుడు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ప్రజలే బుద్ది చెబుతారు.

హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో హెరిటేజ్‌ కల్తీపాలు అమ్మి కోట్లు కోట్లు సంపాదించుకోవడం నారా భువనేశ్వరి, బ్రాహ్మణికీ తెలియదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. హెరిటేజ్‌ వ్యాన్‌ల్లో నాటు సారా సరఫరా చేయలేదా? ఆడబ్బుంతా కొల్లగొట్టి స్విస్‌ బ్యాంకుల్లో దాచుకోలేదా? ఇవన్నీ ప్రజలకు తెలియవు అని అనుకుంటున్నారా? అవన్నీ బట్టబయలు అయితే భువనేశ్వరి, బ్రాహ్మణీలు కటకటాలు లెక్కపెట్టాల్సిందే.

Back to Top