నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
చంద్రబాబును నమ్మొద్దు...
24 Jan 2019 11:33 AM
వైయస్ఆర్సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి...
జనదీవెన యాత్ర పోస్టర్ ఆవిష్కరణ...
తూర్పుగోదావరి:టీడీపీ నాయకులంతా అక్రమంగా దాచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు.ఈ ఎన్నికలు నీతికి,అవినీతికి మధ్యపోరాటంగా పేర్కొన్నారు.చంద్రబాబు వైయస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.జననేత రూపొందించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు.వైయస్ జగన్ సీఎం అయితేనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న జనదీవెన యాత్ర పోస్టర్ను జక్కంపూడి విజయలక్ష్మి,రాజా,భరత్రామ్ ఆవిష్కరించారు.