కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జయమ్మ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు
25 Jan 2021 11:50 AM
వైయస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన వైయస్ విజయమ్మ
ఇడుపులపాయ: దివంగత వైయస్ రాజారెడ్డి సతీమణి వైయస్ జయమ్మ 15వ వర్ధంతిని సోమవారం పులివెందులలో నిర్వహించారు. వైయస్ జయమ్మ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్లోని విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పలువురు వైయస్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ విజయమ్మ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ కుటుంబ సభ్యులు సుధీకర్రెడ్డి, సునిత, మనోహార్రెడ్డి, కొండారెడ్డి లతోపాటు పలువురు వైయస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.