ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వైయస్ జయమ్మ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు
25 Jan 2021 11:50 AM
వైయస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన వైయస్ విజయమ్మ
ఇడుపులపాయ: దివంగత వైయస్ రాజారెడ్డి సతీమణి వైయస్ జయమ్మ 15వ వర్ధంతిని సోమవారం పులివెందులలో నిర్వహించారు. వైయస్ జయమ్మ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలతోపాటు జయమ్మ పార్క్లోని విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, పలువురు వైయస్ కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి వైయస్ విజయమ్మ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్ కుటుంబ సభ్యులు సుధీకర్రెడ్డి, సునిత, మనోహార్రెడ్డి, కొండారెడ్డి లతోపాటు పలువురు వైయస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.