రేపు పులివెందులకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు వైయస్ఆర్‌ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. రేపు (22.06.2024) మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళతారు. మూడు రోజుల పాటు పులివెందులలో వైయ‌స్‌ జగన్‌ అందుబాటులో ఉంటారు.

Back to Top