దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నేటి వైయస్ జగన్ పర్యటన వివరాలు
18 Mar 2019 10:22 AM
హైదరాబాద్:వైయస్ఆర్సీపీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు,అనంతపురం, వైయస్ఆర్ కడప జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు, 12 గంటలకు అనంతపుం జిల్లా రాయదుర్గం,మధ్యాహ్నం 2 గం.లకు వైయస్ఆర్ కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.